ప్రాణాంతక ఎయిడ్స్ మహమ్మారిపై ఐక్యరాజ్యసమితి యుద్ధం ప్రకటించింది. 2015 నాటికి 1.5 కోట్ల హెచ్ఐవీ పాజిటివ్ రోగులకు... వ్యాధి నిరోధక మందులు, వైద్యాన్ని (యాంటీ రెట్రో వైరల్ డ్రగ్స్) అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. ముక్కుపచ్చలారని పసిపాపలకు కూడా తల్లిదండ్రుల కారణంగా ఈ వ్యాధి సోకడం పల్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరో 14 ఏళ్లలో ఈ విషాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించింది.
No comments:
Post a Comment